సోమవారం, మే 12, 2008

ఛాయాచిత్రానికి వ్యాఖ్య




ఈ రోజే గచ్చిబౌలీ లోని, ఓ M.N.C. యొక్క నూతన భవనావిష్కరణ జరిగింది, ధూం ధాం గా. ఆ కోలాహలం ఛాయాచిత్రంలో కనిపిస్తుంది కదూ. ఈ చిత్రం పై ఐదేళ్ల ఆకాష్ కామెంట్.

"అమ్మ, రెండు బూరలనే (balloons) పట్టుకుంది. ఇంకా నయం, పది పట్టుకుంటే,గాల్లోకి ఎగిరిపోయేది."

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి