సోమవారం, జనవరి 05, 2015

ఆహ్వానం: రెండు పుస్తకావిష్కరణలు



‘కవిరాజు’ త్రిపురనేని పుస్తకావిష్కరణ
ది. 6-1- 20015 మంగళవారం సాయంతం 7 గం. నుంచి 8 గం. వరకు
‘దేవుడున్నాడా ?’ పుస్తకావిష్కరణ
ది. 6-1-2015 మంగళవారం రాత్రి 8 గం నుంచి 9 గం వరకు
రచయిత: ముత్తేవి రవీంద్రనాథ్
బాపు వేదిక , పుస్తక మహోత్సవం, పి.డబ్ల్యు.డి ప్రాంగణము, విజయవాడ.
అందరూ ఆహ్వానితులే.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి