సోమవారం, డిసెంబర్ 10, 2007

రైతుల వెతలు


బొప్పాయి తోటలు, కురుగోడు (బెళ్ళారి జిల్లా),కర్ణాటక. Photo:cbrao

వ్యవసాయ పంటలకు, ప్రభుత్వం వారు ఇస్తున్న మద్ధతు ధర గిట్టుబాటు కాక రైతు సతమవుతున్నాడు.అప్పుల పాలవుతున్నాడు.అప్పులు తీర్చలేక,గత్యతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు.ఈ పద్ధతి మారాలి.రైతు కి మద్ధతు ధర కాక గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రభుత్వం రైతుల స్థితిగతులను మెరుగు పర్చాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి