గురువారం, సెప్టెంబర్ 03, 2009

మాట తప్పని మన రాజశేఖరుడు

ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి అకాలమరణం ఎవరూ ఊహించనిది. అరవైయేళ్ల వయసొచ్చాక రాజకీయ విరమణ చేస్తానని అంటుండేవారు. ప్రజల అకాంక్ష వారిని 60 ఏళ్లు దాటాక కూడా క్రియాశీలక రాజకీయాలలో వుండేలా చేసింది. ప్రతిపక్షాలు ఉచిత విద్యుత్ ఇవ్వటం సాధ్యం కాదంటే, సాధ్యమవగలదని నిరూపించి రైతు బాంధవుడిగా నిలిచారు. 60 ఏళ్లకు రాజకీయలనుంచి తప్పుకుంటానన్న్న తన మాటను, ఈ విధంగా నిలుపుకున్నారు.

1 కామెంట్‌:

కామెంట్‌ను పోస్ట్ చేయండి